ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. సీపీ తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలో జరిగిన ఈ కవాతులో ఐటీబీటీ కంపెనీతో పాటు 15 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 22 ఎస్ఎస్ టీ టీమ్లో పాల్గొన్నాయి. ఎన్నికలు ప్రశాంతం నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం ఎస్పీ తెలిపారు.