హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్...ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరయ్యారు. కేంద్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్కుమార్ ధుమాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.