ఉద్యోగుల ఇబ్బందులకన్న, ప్రభుత్వ ప్రసన్నతే మిన్నలా

Update: 2018-08-13 08:16 GMT

AP ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబుకి అవమానమా,

ప్రభుత్వ ఉపాధ్యాయుల విజయవాడలో చూసింది ఆగ్రహామా,

"అశోక్ బాబు వెనక్కి వెళ్లు" అని అందరు కలిసి అరిచారు,

మాట్లాడటానికి కూడా అనుమతించక ఇబ్బంది పెట్టారు,

ఉద్యోగుల ఇబ్బందులకన్న, ప్రభుత్వ ప్రసన్నతే మిన్నలా చేస్తున్నాడని.  శ్రీ.కో 


విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో AP ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఉద్యోగ  సంఘం వారే నినాదాలతో "అశోక్ బాబు వెనక్కి వెళ్లు" అని అరిచారు. వారు ఎన్జిఓ నాయకుల ఉద్యోగుల సంఘాలచే నిర్వహించిన సమావేశంలో మాట్లాడటానికి కూడా అనుమతించలేదు. దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ చలో విజయవాడ అని పిలుస్తుంది. ఉద్యోగులు నగరంలో పెద్ద ర్యాలీ తీసుకున్నారు.

Similar News