Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Update: 2021-04-15 11:19 GMT

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్ చేసి 48,803 వద్దకు చేరగా , నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 14,581 వద్ద స్థిరపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న స్టాక్‌ మార్కెట్లు ఆ తర్వాత వంద పాయింట్లకు పైగా ఎగిసాయి. అయితే దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు పెరుగుతున్న లాక్ డౌన్ భయాలతో మార్కెట్ లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. మిడ్ సెషన్ వరకు అమ్మకాల వత్తిడిలో కొనసాగిన సూచీలు సానుకూల బాటన సాగుతూ చివరకు లాభాలను మిగిల్చాయి.

Tags:    

Similar News