Stock Market: లాభాలతో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

Update: 2021-07-07 10:34 GMT

Stock Market: లాభాలతో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో కొంత మేర ఊగిసలాట ధోరణి కనబరచాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మిడ్ సెషన్ సమయానికి మెటల్స్ , రియల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు పుంజుకోవడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు లాభంతో 53,054 వద్దకు చేరగా నిఫ్టీ 61 పాయింట్లు ఎగబాకి 15,879 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News