Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Update: 2021-07-02 11:00 GMT

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత కొద్ది రోజులుగా నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు వారాంతపు సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 17 , నిఫ్టీ 4 పాయింట్లు మేర స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు జంప్ చేసి 52,484 వద్దకు చేరగా నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,722 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News