2026-02-26 01:17 GMT
ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం
- రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు.
- ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు.
- ఆ తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ను ఉద్దేశించి ప్రసంగించారు.
- అక్కడ ఆయనకు పార్లమెంటు అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం లభించింది.
- నెస్సెట్ను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఖండించారు.