YS Sharmila: ప్రధాని మోడీకి రేడియో గిఫ్ట్‌గా పంపిన షర్మిల

YS Sharmila: ఏపీ ప్రజల సమస్యలను వినాలని చెబుతూ ప్రధాని మోడీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేడియో గిఫ్ట్‌గా పంపించారు.

Update: 2024-05-08 14:00 GMT

YS Sharmila: ప్రధాని మోడీకి రేడియో గిఫ్ట్‌గా పంపిన షర్మిల

YS Sharmila: ఏపీ ప్రజల సమస్యలను వినాలని చెబుతూ ప్రధాని మోడీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేడియో గిఫ్ట్‌గా పంపించారు. గత పదేళ్లుగా ఏపీ ప్రజలపై ఎన్డీఏ సర్కార్ కపట ప్రేమ చూపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇపుడు ఎన్నికల వేళ అదే ప్రేమతో మోడీ ఏపీలో అడుగు పెడ్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీకి వస్తున్న మోడీ... అభివృద్ధి కోసం ఏనాడైనా వచ్చారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల మన్‌కీ బాత్ వినాలని చెప్పి రేడియోను గిఫ్ట్‌గా పంపుతూ.. మోడీకి పలు ప్రశ్నలు సంధించారు షర్మిల.

Tags:    

Similar News