మహిళ క్షురకులకు చీరలు పంపిణీ చేసిన టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి

Update: 2019-10-02 15:18 GMT

తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి 

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యడు కన్నయ్య సహకారంతో 220 మంది మహిళ క్షురకులకు ( ఒక్కరికి రెండేసి) చీరలను టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి పంపిణి చేసారు, ఆయన వెంట కళ్యాణకట్ట డిప్యూటీవో నాగరత్న ఉన్నారు.

Tags:    

Similar News