హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

Devineni Uma: హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం

Update: 2022-03-03 08:33 GMT

హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

Devineni Uma: హైకోర్టు తీర్పుపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. అమరావతే మన ప్రజా రాజధానిగా కొనసాగుతోందన్నారు. రైతుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుందని దేవినేని ఉమ మండిపడ్డారు. అమరావతి మునక ప్రాంతం అని, ఒక స్మశానం అన్న నాయకులు ఇప్పుడు ప్రజలకి ఏమి చెబుతారని ప్రశ్నించారు.

Tags:    

Similar News