ఎమ్మెల్యే జోగి రమేష్‌పై స్టే పొడిగింపు

Update: 2021-02-15 11:36 GMT

ఎమ్మెల్యే జోగి రమేష్‌పై స్టే పొడిగింపు

ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ, ఎస్‌ఈసీపై వ్యాఖ్యలు చేయొద్దని గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ఈ నెల 21వరకు పొడిగించింది.

Full View


Tags:    

Similar News