AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

AP News: 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు నోటీసులు

Update: 2024-01-26 10:53 GMT

AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయ్యాయి. 29న వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని, ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ నోటీసులు పంపించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి.

Tags:    

Similar News