Sajjala Ramakrishna: దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు
Sajjala Ramakrishna: దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని అన్నారు వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
Sajjala Ramakrishna: దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని అన్నారు వైసీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు అధికారం కోసం పవన్, బీజేపీని వాడుకుంటున్నారన్నారు. అధికార భాష సంఘం అధ్యక్షుడు విజయబాబు రాసిన మహాదోపిడీ పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబుపై సజ్జల ధ్వజమెత్తారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని తెలిపారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా పుస్తకంలో రాశారని చెప్పారు. షర్మిల వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని...ఆమె చదివే స్క్రిప్ట్ అంతా చంద్రబాబు రాసిచ్చిందేన్నారు సజ్జల.