ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా.. ముగ్గురు

ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా.. ముగ్గురు.. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా.. ముగ్గురు..

Update: 2019-09-03 04:19 GMT

ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఓ వాహనం టైరు పేలడంతో బోల్తాపడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న పోలీసులు ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటు ఎమ్మెల్సీ వాహనం ముందు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. 

Tags:    

Similar News