Kodali Nani: ఎన్నికలకు భయపడి టీడీపీ నేతలు పారిపోయారు

* చంద్రబాబు తొత్తుగా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారు * మీరు గెలిచేంది ఏంది..? అధికారంలోకి రానేరారు

Update: 2021-09-21 13:00 GMT

కొడాలి నాని (ఫోటో: ది హన్స్ ఇండియా)

Kodali Nani: చంద్రబాబు తొత్తుగా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారన్నారు మంత్రి కొడాలి నాని. ఎన్నికలకు భయపడి టీడీపీ నేతలు పారిపోయారని ఆరోపించారు ఆయన. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీదే విజయమన్న కొడాలి నాని, హైదరాబాద్‌లో ఉన్న బాబు ఏపీలో పార్టీ ఏం నడుపుతారని ప్రశ్నించారు.

Tags:    

Similar News