East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు స్వాధీనం

East Godavari: ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

Update: 2024-05-02 10:30 GMT

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు స్వాధీనం

East Godavari: ఏపీలో ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుకున్నారు. జగన్నాథపురం సమీంలోని చెక్‌పోస్టు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రావెల్స్ బస్సులో 2 కోట్ల, 40 లక్షలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి నగదు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నగదు తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News