జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు నామినేషన్ల దాఖలు
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో మార్చి 9 నాటికి జిల్లాల వారిగా దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు..
సోమవారం సాయంత్రం నామినేషన్ లు
రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు.
రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 771 నామినేషన్లు దాఖలు చేశారు.
జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు
1) శ్రీకాకుళం(38) కుగాను 1,
2) విజయనగరం(34) కుగాను 2,
3) విశాఖపట్నం(39) కుగాను 3
4) తూర్పుగోదావరి(61)కుగాను 2,
5) పశ్చిమగోదావరి (48)కుగాను 6,
6) కృష్ణా(46) కుగాను 2,
7) గుంటూరు(54)కుగాను 2,
8) ప్రకాశం (55)కుగాను 6,
9) ఎస్పీ ఎస్సార్ నెల్లూరు (46)కుగాను 7,
10) కర్నూలు (53)కుగాను సున్నా,
11) అనంతపురం (63)కుగాను 9,
12) చిత్తూరు (65)కుగాను 22,
13) వై ఎస్ ఆర్ కడప (50)కుగాను 6 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.
మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల
1) శ్రీకాకుళం (667) కుగాను 40,
2) విజయనగరం(549)కుగాను 14,
3) విశాఖపట్నం(651)కుగాను 38,
4) తూర్పుగోదావరి(1086)కుగాను 93,
5) పశ్చిమగోదావరి(863)కుగాను 71,
6) కృష్ణా(723) కుగాను 50,
7) గుంటూరు(805) కుగాను 32,
8) ప్రకాశం(742) కుగాను 47,
9) ఎస్పీ నెల్లూరు(554) కుగాను 39,
10) కర్నూలు(804) కుగాను 37,
11) అనంతపురం(841) కుగాను 78,
12) చిత్తూరు(858) కుగాను 213,
13) వై ఎస్ ఆర్ కడప(804) కుగాను 19
నామినేషన్ లు దాఖలు అయ్యాయి.