Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య
Vizianagaram: మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు
Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య
Vizianagaram: విజయనగరం జిల్లా చింతలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా మర్రిపాలెంకు చెందిన వారిగా గుర్తింపు మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు