కాసేపట్లో సీఆర్డీఏపై సమీక్ష సమావేశం
-రాజధాని ప్రాంత భూముల అభివృద్ధిపై చర్చ -సీఆర్డీఏపై కీలక ప్రకటన వచ్చే అవకాశం
కాసేపట్లో సీఆర్డీఏ పై సమీక్షా సమావేశం జరగనున్నది. రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్టీఏ అధికారులు హాజరుకానున్నారు. రాజధాని ప్రాంత భూముల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఆర్డీఏపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.