Andhra Pradesh: రాజమండ్రిలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

Andhra Pradesh: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక సేవకుల సూచన

Update: 2021-04-16 10:29 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక సేవకులు సూచించారు. రాజమండ్రిలో కూడా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్రజలు బయట తిరుగొద్దని హెచ్చరించారు. స్వీయ నియంత్రణతోనే వైరస్‌ కట్టడి సాధ్యమన్నారు.

Tags:    

Similar News