CM Jagan: ఏపీ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్న సీఎం జగన్

CM Jagan: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం జగన్ ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు

Update: 2021-08-04 02:05 GMT
ఏపీ గవర్నర్ ను కలువనున్న సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం జగన్ ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మంగళవారం గవర్నర్‌ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆయనకు బర్త్‌ డే విషెష్‌ తెలుపనున్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News