Avinash Reddy: ఎంపీ అవినాష్రెడ్డి ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం
Avinash Reddy: రెండోసారి నోటీసులు అందించిన సీబీఐ అధికారులు
Avinash Reddy: ఎంపీ అవినాష్రెడ్డి ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. పులివెందులలో అవినాష్రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో వచ్చారు సీబీఐ అధికారులు. సీబీఐ విచారణకు హాజరుకావాలని రెండోసారి నోటీసులు అందించారు.