రేపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో డీజీపీ భేటీ

*తొలి దశ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్న అధికారులు *మిగిలిన దశల ఎన్నికలపై కలిసి చర్చించనున్న సీఎస్‌, డీజీపీ

Update: 2021-02-10 13:03 GMT

రేపు ఉదయం 11గంటలకు ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌, డీజీపీ సమావేశంకానున్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్నారు. మిగిలిన మూడు విడతల ఎన్నికలపై ఎస్‌ఈసీతో చర్చించనున్నారు.

Tags:    

Similar News