Breaking News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Update: 2021-11-22 06:15 GMT

Breaking News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Three Capitals Bill: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాసేపట్లో సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేటి వాదోపవాదాల్లో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారన్నారు మంత్రి కొడాలి నాని.

Full View


Tags:    

Similar News