YS Jagan Mohan Reddy: సెప్టెంబర్ 1,2 తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన

YS Jagan Mohan Reddy: సెప్టెంబర్ 2న వైఎస్సాఆర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

Update: 2021-08-29 03:49 GMT

సెప్టెంబర్ 1,2 తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన ప్రత్యేక విమానంలో జిల్లాకు చేరుకుని, రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్నారు. ఆ తర్వాత 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అనంతరం వైఎస్సాఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News