Somu Veerraju: బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju: రాజధానికి కేంద్రం రూ.7 వేలకోట్లు ఇచ్చింది.. ఆ నిధులు ఏమయ్యాయో చంద్రబాబును నిలదీయండి

Update: 2021-12-28 12:30 GMT

బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని పూర్తిచేస్తాం

Somu Veerraju: విజయవాడ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని పూర్తిచేస్తామని ప్రకటించారు. రాజధానికి కేంద్రం 7 వేల కోట్లు ఇచ్చిందని ఆ నిధులు ఏమయ్యాయో చంద్రబాబుని నిలదీయాలన్నారు సోము వీర్రాజు. ప్రత్యేక హోదా కావాలన్న వారు హోదా వద్దన్న చంద్రబాబుని అడగాలన్నారు. 

Tags:    

Similar News