అత్యవసర పనులపై బయటకు వెళ్లేందుకు ఈ-పాస్లు: ఏపీ డీజీపీ కార్యాలయం
ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్లు జారీ చేయనున్నట్టు ఏపీ పోలీస్ శాఖ తెలిపింది.
అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. పై కారణాలతో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ-పాస్లు జారీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
ఈ-పాస్ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్ను పంపిస్తారు.
*కావలసిన డాకుమెంట్స్*
1️⃣Passport size photo
2️⃣Travelers details
3️⃣All passengers id proofs
4️⃣Mail id
5️⃣All Supported documents
6️⃣Cell number
7️⃣Vehicle details
*In process ur mobile get OTP verification*
*అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించండి*
*After successful submission u will get Acknowledgement* ఆ తర్వాత మీకు ఈసారి రూటు పాస్ లభిస్తుంది