ఏలూరు జిల్లా దర్భగూడెం వద్ద చేపల లారీ బోల్తా.. చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Road Accident: కర్ణాటక నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న లారీ.. లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలు

Update: 2022-11-25 04:30 GMT

ఏలూరు జిల్లా దర్భగూడెం వద్ద చేపల లారీ బోల్తా.. చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Road Accident: ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో చేపల లోడ్‎తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‎కు స్వల్పగాయాలయ్యాయి. లారీ బోల్తాపడటంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపల లోడుతో లారీ కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News