ప్రేమ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

Update: 2019-08-06 06:52 GMT

 చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరులో విద్యార్థిని అనురాధ ఆత్మహత్య చేసుకుంది. చదువు చెప్పే విద్యా వాలంటీర్ గోవిందస్వామి తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా వేధిస్తుండడంతో మనస్తాపంతో విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని టి.సదుం జెడ్పీ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News