Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి

ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬

తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 4 Nov 2020 10:59 AM GMT

    Warangal Urban Updates: కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం విసి కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం..

    వరంగల్ అర్బన్:

    -కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం

    -కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభం..

    -ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్స్...

    -నిట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు...

    -రాష్ట్ర వ్యాప్తంగా 4800 సీట్ల...

    -ఈడబ్ల్యుఎస్ 190 సీట్లు..

    -గవర్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు... ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు...

    -మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు... కొత్తగా మరో కాలేజీ..

    -13 డెంటల్ కాలేజీలలో 1340 సీట్లు..

    -వెబ్ ఆప్షన్లు ద్వారా సీట్ల కేటాయింపు...

    -కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్..

    -కాలేజ్ స్టాట్ అయిన తరువాత ఫిజికల్ వెరిఫికేషన్...

    -సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్..

    -కరోనాను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాస్స్ స్టార్ట్...

  • 4 Nov 2020 5:40 AM GMT

    CBI Court: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ..

    సీబీఐ కోర్టు....

    -జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల చార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జి పిటిషన్ పై నేడు కొనసాగునున్న వాదనలుCBI 

    -గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ నేడు విచారణ...

  • 4 Nov 2020 5:37 AM GMT

    Nizamabad Updates: చలో ఆర్మూర్ మహా ధర్నాకు భారీ బందోబస్తు..

    నిజామాబాద్ జిల్లా..

    -రైతులు ఆందోళన చేసిన సమయస్ఫూర్తి కోల్పో వద్దని పోలీస్ సిబ్బందికి సూచించిన ఆర్మూర్ ఏ సి పి రఘు

    -3 ఏ సి పి, 9 సిఐలు, 8ఎస్ ఐ, ఏ ఎస్ ఐ లతో కలిపి 300 మంది సిబ్బందితో బందోబస్తు

  • 4 Nov 2020 5:36 AM GMT

    International Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయానికి చేరువలో బైడెన్‌!

      అంతర్జాతీయం..

    - డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌.. ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఆధిక్యం

    - ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు

    - బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకోవటానికి ఇంకా 61 ఓట్లు మాత్రమే కావాల్సి ఉంది.

  • 4 Nov 2020 5:32 AM GMT

    Nalgonda Updates: చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు!

    నల్గొండ జిల్లా..

    -చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు మనిక్కమ్ ఠాగూర్, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్..

    -ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి కుమారుడు రాత్రి చౌటుప్పల్ వద్ద రోడ్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

    -సంఘటనను పరిశీలించి మస్తాన్ వలి ని పరామర్శించేందుకు చౌటుప్పల్ బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు.

  • Kamareddy Updates: విషాదం గా ముగిసిన చిన్నారి సౌమ్య అదృశ్యం..
    4 Nov 2020 5:14 AM GMT

    Kamareddy Updates: విషాదం గా ముగిసిన చిన్నారి సౌమ్య అదృశ్యం..

    కామారెడ్డి :

    -ఎల్లా రెడ్డి మండలం మత్త మాల నిజం సాగర్ బాక్ వాటర్ ప్రాంతం లో బయట పడ్డ సౌమ్య మృత దేహం.

    -అపహరించి చిన్నారిని హత్య చేసారా అనే కోణం లో పోలీసుల దర్యాప్తు

    -ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం అయిన రెండేళ్ల చిన్నారి సౌమ్య.

  • Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
    4 Nov 2020 5:10 AM GMT

    Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -4 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 98,60 మీటర్లు

    -ఇన్ ఫ్లో 22,270 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 9,670 క్యూసెక్కులు

  • 4 Nov 2020 5:02 AM GMT

    Nizamabad Updates: దర్పల్లి మండలం దుబ్బాక రామాలయం లో చోరీ..

    నిజామాబాద్ :

    -హుండీ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు.

    -ఆలయ గేట్ తాళాలు పగులగొట్టి చొరబడిన దొంగలు, విచారణ చేపట్టిన పోలీసులు.

  • Kamareddy Updates: మిస్టరీ గా మారిన రెండేళ్ల చిన్నారి సౌమ్య అదృశ్యం!
    4 Nov 2020 5:00 AM GMT

    Kamareddy Updates: మిస్టరీ గా మారిన రెండేళ్ల చిన్నారి సౌమ్య అదృశ్యం!

    కామారెడ్డి :

    -24 గంటలు గడుస్తున్నా.. దొరకని ఆచూకీ.

    -ఎల్లా రెడ్డి మండలం మత్త మాల లో నిన్న ఆడుకుంటూ అదృశ్య మైన చిన్నారి

    -సౌమ్య జాడ కోసం గాలిస్తున్న పోలీసులు.

    -పాపను ఎత్తుకెళ్లారా.. కిడ్నప్ చేశారా? అనే కోణం లో దర్యాప్తు.

  • 4 Nov 2020 4:57 AM GMT

    Warangal Rural Updates: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో విషాదం..

     వరంగల్ రూరల్ జిల్లా:

    -నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్య వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య.

    -ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటు బంధువుల ఆరోపణ.

    -ఊడుగుల రాజయ్య అనే వ్యక్తి బెల్టుషాపు నిర్వాహకుడు..

    -లాక్ డౌన్ సమయంలో ఊడుగుల రాజయ్య కు చెందిన 70,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిఐ శశికుమారి..

    -స్వాధీన పరచుకొన్న మద్యం బాటిళ్లను తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని కుటుంబ సభ్యుల ఆరోపణ..

Print Article
Next Story
More Stories