వంశీ వర్సెస్ దుట్టా.. అధిష్టానం ఎవరిని ప్రకటించబోతుంది?

Update: 2020-08-27 10:46 GMT

ఏపీ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావుల పంచాయతీ పీక్స్ చేరింది. అధిపత్య పోరు నువ్వు-నేనా అన్నట్టు సాగుతుంది. ఇంతకీ అధిష్టానం ఎవరు వైపు మొగ్గు చూపిస్తుంది.? ఈ వ్యవహారానికి పుల్‌స్టాఫ్ పెట్టడానికి అధిష్టానం ఎవరిని ప్రకటించబోతుంది? గన్నవరం భవిష్యత్‌ రాజకీయం ఎలా ఉండబోతోంది?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View





Tags:    

Similar News