తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

Update: 2020-10-30 07:51 GMT

తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా మిస్సింగ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 203 మంది అదృశ్యం కేసులు నమోదు అయినట్టు పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కేసుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. నిన్న ఒక్కరోజులోనే తెలంగాణ వ్యాప్తంగా 65 మంది అదృశ్యం అయినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Full View

 

Tags:    

Similar News