Hyderabad: డేంజర్ జోన్ లో హైదరాబాద్ నగరం

Hyderabad: కరోనా మహమ్మారి నుండి బయట పడకముందే భాగ్యనగర వాసులను వాయు కాలుష్యం రూపంలో మరో సమస్య వెంటాడుతుంది.

Update: 2020-09-04 03:34 GMT

Hyderabad: కరోనా మహమ్మారి నుండి బయట పడకముందే భాగ్యనగర వాసులను వాయు కాలుష్యం రూపంలో మరో సమస్య వెంటాడుతుంది. సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అధ్యయననంలో దేశ రాజధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం అత్యదికంగా 49% నమోదయితే.. భాగ్యనగరంలో 40% వెల్లడైనట్లు రికార్డు అయింది.


Full View


Tags:    

Similar News