గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు

Update: 2020-11-30 09:33 GMT

రేపు జరిగే గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ కు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బందోబస్తులో 52 వేల 500 మంది పోలీసులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సీసీ టీవీ, మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్న ఆయన ఓటర్లు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.

Full View


Tags:    

Similar News