Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి
Gopavaram: కడప జిల్లా గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మరణించింది.
Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి
గోపవరం: గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి. పెంచలకోన నుండి మహిళలు ఆటోలో కడపకు వెళ్తుండగా ఘటన.