Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

Gopavaram: కడప జిల్లా గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మరణించింది.

Update: 2026-05-06 03:21 GMT

Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

గోపవరం: గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి. పెంచలకోన నుండి మహిళలు ఆటోలో కడపకు వెళ్తుండగా ఘటన.

Tags:    

Similar News