Harish Rao: ప్రభుత్వం రైతుబంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలి

Harish Rao: అధికారం అయినా ప్రతిపక్షం అయినా తామెప్పుడూ ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-12-09 10:46 GMT

Harish Rao: ప్రభుత్వం రైతుబంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలి

Harish Rao: అధికారం అయినా ప్రతిపక్షం అయినా తామెప్పుడూ ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో రైతులకు వడ్లు అమ్ముకోవద్దని చెప్పారన్న ఆయన.. బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 5 వందల బోనస్‌తో ప్రభుత్వం ఎప్పటి నుంచి వడ్లు కొనుగోలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 15 వేల రైతుబంధు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... దానిపై ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

Tags:    

Similar News