రాజీవ్ గాంధీ జయంతి రోజు భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తా .. వీహెచ్

Update: 2019-08-08 14:34 GMT

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్.. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు . పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . అందులోను ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభినమనులకు అవమానం జరుగుతుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు . ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంతి రోజు తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వీహెచ్ ప్రటించారు . దీనిపై పార్టీ నేతలపై మరియు కార్యకర్తలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తానని అయన చెప్పుకొచ్చారు . 

Tags:    

Similar News