Arvind: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్ట్ యాక్టీవిస్ట్ పెరుగుతాయన్న అర్వింద్

Arvind: కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయన్నఅర్వింద్

Update: 2024-05-08 10:00 GMT

Arvind: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్ట్ యాక్టీవిస్ట్ పెరుగుతాయన్న అర్వింద్

Arvind: తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. సిమిపై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని చెప్పారు.

Tags:    

Similar News