Bandi Sanjay: మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ కుట్ర
Bandi Sanjay: కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే ప్రధాని మోడీ
Bandi Sanjay: కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే ప్రధాని మోడీ అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడకు దేశ చరిత్రలో ఏ నాయకుడు ప్రధాని హోదాలో రాలేదని అన్నారు. మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు బండి సంజయ్. ప్రధాని పదవిని పక్కనపెట్టి భుజానికి సంచి వేసుకుని పోయే మహనీయుడు మోడీ అని అన్నారు బండి సంజయ్.