Uttam Kumar: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతోంది

Uttam Kumar: మహిళలను టీఆర్‌ఎస్ చీట్‌ చేస్తోంది -ఉత్తమ్‌

Update: 2021-09-06 03:03 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫొటో ది హన్స్ ఇండియా)

Uttam Kumar: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్ద పీట వేసిందని, కానీ.. టీఆర్ఎస్‌ మహిళలను చీట్ చేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇవ్వలేని సీఎం కేసీఆర్‌ అంటూ మండిపడ్డారు. 

Tags:    

Similar News