Etela Rajender: ఈటల పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ఉత్తమ్‌

Etela Rajender: ఈటల వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Update: 2021-06-04 10:50 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Etela Rajender: ఈటల రాజేందర్‌ ఇంతకాలం కేసీఆర్‌తో ఉండి.. ఇప్పుడు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌ కంట్రోల్‌ చేస్తోందని ఈటల రాజేందర్‌ అన్న మాటలను ఉత్తమ్‌ ఖండించారు.

Full View


Tags:    

Similar News