Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్

Pocharam Srinivas Reddy: ఆస్పత్రిలో చేరిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Update: 2021-11-25 06:57 GMT

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా పాజిటివ్ (ఫైల్ ఇమేజ్)

Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. కొవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు స్పీకర్ పోచారం. ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News