రేపు ఉ.10 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

-పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇంచార్జ్‌లకు ఆహ్వానం -మున్సిపల్ ఎన్నికల విధి విధానాలు వివరించనున్న సీఎం కేసీఆర్

Update: 2020-01-08 11:18 GMT

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరగనున్నది. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ విధి విధానాలు వివరించనున్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు ఏ, బీ ఫారాలు అంద చేయనున్నారు. ఇవాళ రాత్రికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు హైదరాబాద్ చేరుకోవాలని సూచించారు. 

Tags:    

Similar News