మంత్రి హత్యకు కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్‌ల పర్వం

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్య కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతోంది.

Update: 2022-03-06 09:40 GMT

మంత్రి హత్యకు కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్‌ల పర్వం

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్య కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్‌రాజును సస్పెండ్ చేశారు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిలర్ రమాదేవి కూడా సస్పెండ్‌కు గురయ్యారు. టీఆర్ఎస్ నేతలు రాధా అమర్, శ్రీనివాసరాజులను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజు ప్రకటించారు.

Tags:    

Similar News