ఎంపీ ధర్మపురి అర్వింద్ కారుపై రాళ్ల దాడి

MP Dharmapuri Arvind: నిజామాబాద్‌ జిల్లాలోని ఇస్సాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

Update: 2022-01-25 11:08 GMT

ఎంపీ ధర్మపురి అర్వింద్ కారుపై రాళ్ల దాడి

MP Dharmapuri Arvind: నిజామాబాద్‌ జిల్లాలోని ఇస్సాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశాయి. నందిపేట్‌ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Full View


Tags:    

Similar News