లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

*మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది

Update: 2022-11-03 03:35 GMT

లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Tags:    

Similar News