టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

TRS Rajya Sabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

Update: 2022-05-18 11:37 GMT

TRS Rajya Sabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. దీవకొండ దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు.

Tags:    

Similar News