Telangana: ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

Telangana: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా సోకింది.

Update: 2021-04-24 14:25 GMT

Telangana: ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

Telangana: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు ఉండటంతో అనుమానం వచ్చి స్కానింగ్‌ చేయించుకున్నారు. ఇన్ఫెక్షన్ ఉందని తేలడంతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉత్తమ్‌‌కు చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News