Bhadradri Kothagudem: మూడు నెలల చిన్నారిని బలిగొన్న భూతవైద్యులు

*కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికిన భూతవైద్యుడు *చిన్నారికి తెగిన చిన్నపేగు *ఆస్పత్రిలో మృతి చెందిన చిన్నారి

Update: 2021-09-15 04:20 GMT

చిన్నారిని బలిగొన్న భూతవైద్యులు

Bhadradri Kothagudem: మూడు నెలల శిశువు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ కొరికాడు. పంటి తీవ్రతకు లోపల చిన్నపేగు తెగిపోవడంతో ఆ బిడ్డ మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడులో ఈ ఘటన జరిగింది. 

Tags:    

Similar News