జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన డీసీఎం ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Update: 2019-09-19 04:15 GMT

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్, పెనుగొండ సుకన్య, డ్రైవర్ ఎండి.నజీర్‎గా పోలీసులు గుర్తించారు. పెనుగొండకు మరో ఇద్దరూ శ్రీలత, మంజూషకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News